ఈ ప్రసంగంలో భాగవతంలోని రుక్మిణీ కళ్యాణం ఘట్టాన్ని వివరించారు. విదర్భ దేశంలోని కుండినపురానికి రాజు భీష్మకుడు, అతని కుమార్తె రుక్మిణీ దేవి. ఆమె అందం, యవ్వనంతో ప్రకాశిస్తూ ఉండేది. ఆమె ఐదుగురు అన్నల్లో పెద్దవాడు రుక్మి, దుష్టులతో స్నేహం చేసి కృష్ణుడితో విరోధం పెట్టుకున్నాడు. అతను రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించాడు. కానీ రుక్మిణి కృష్ణుడినే భర్తగా కోరుకుంది. ఆమె అగ్నిజ్యోతుడు అనే బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి లేఖ పంపింది, అందులో తన ప్రేమ, శరణాగతి భావాన్ని వ్యక్తం చేసింది. లేఖ చదివిన కృష్ణుడు రుక్మిణి సౌందర్యం, గుణాలను మెచ్చుకున్నాడు. బ్రాహ్మణుడి సలహా మేరకు రుక్మిణి దుర్గాదేవి గుడికి వచ్చే సమయంలో కృష్ణుడు ఆమెను రథంలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. శత్రురాజులు వెంబడించినా యాదవ సైన్యాలు వారిని ఓడించాయి. రుక్మి కూడా యుద్ధానికి వచ్చినా రుక్మిణి కోరిక మేరకు కృష్ణుడు అతన్ని క్షమించి జీవితం ఇచ్చాడు. ద్వారకలో రుక్మిణీ కృష్ణుల వివాహం వైభవంగా జరిగింది. చివరగా ఈ కథ పారాయణ వల్ల వివాహ ఆలస్యం తొలగి మంచి వరుడు లభిస్తారని తెలిపారు.
భాగవతం లో కొన్ని ఘట్టాలు చెప్పుకుంటే మనసు చాలా ఉత్తేజపరుస్తాయి కదా.
ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, గజేంద్ర మోక్షం ధ్రువ చరిత్ర సీతా కళ్యాణం సతీ కళ్యాణం లాగా ఈసారి మరో కళ్యాణం గురించి చెప్పుకుందామే ఇందులో స్వయంవరం జరిగింది.
కానీ వీళ్ళది పెద్దలు నిర్ణయించిన కళ్యాణం కాదు.
రాజ్యాలు జయించే యుద్ధాలు జయించలేదు.
ఆవిడ ఓ లేఖ పంపితే ఆయన వచ్చి ఆవిడని రాక్షస వివాహం చేసుకున్నాడు.
నిజానికి ఆ తల్లి కోరుకున్నది ఈ జగత్తుని పాలించే తండ్రితో ఐక్యమవ్వడం.
ఇలాంటి ఓ సందర్భంలో వచ్చే శరణాగతి లక్షణాన్ని తెలియజెప్పేది రక్వీణీ దేవి లేఖ.
దాని వలన జరిగిన రక్మిణి కళ్యాణం.
ఈ కథలో పోతన పద్యాలు వాటి సారాంశం తీసుకుంటూ తెలుసుకుందాం.
భూషణములు సెవులకు బుధ తోషణ మిలనేక జన్మదురి తౌక విని శోషణములు మంగళతర ఘోషణములు.
గరుడ గమను గుణ భాషణము, ఋక్మిణి కళ్యాణ ఘట్టానికి తిలకం లాంటి పచ్చమిది.
ఈ తిలకాన్ని దిత్తుకున్నాక గరుడ గమణుని గుణ గణ కీర్తనలు చేసి మనం కథ మొదలుపెట్టుకున్నాం.
విదర్భ దేశంలో కొండిన పురానికి ప్రభువైన భీష్మ అని రాజు ఉండేవాడు.
ఆయనకు ఐదుగురు కొడుకులు రుక్మి రుక్మలత, రుక్మ బాహు రుక్మకీశ రుక్మమాలి ఈ పేర్లు జాగ్రత్తగా గమనించండి.
అంతరార్థం చివర్లో చెప్తాను.
పెద్దవాడు రుక్మి అందరి కన్నా చిన్నది ఐదుగురికి చెల్లెలు రుక్మిణీ దేవి ఆవిడ పుట్టిన నాటి నుండి ఆ రాజగృహంలో చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా ప్రకాశవంతంగా మెడిసిపోతూ ఉండేది.
బొమ్మని పెళ్ళిళ్ళు చేసేది.
పేరు వెయ్యరా బొమ్మల పెండ్లిన్లు చేయుచు మెమల తోడ బియ్యం బులందు గుజ్జున గూళులు గుమరొప్ప వండించి చెరులకు పెట్టించు జలువు మెరసి రమణీయ మందిరా రామదేశం భుల బువ్వుదీగెలకును బ్రోదిచేయు సదమల మణిమయ సౌధ భాగం భుల లీలతో బర్మ డోలికలను.
బాలికల తోడ జలరేగి బంతులాడు.
శారీ కాకీరా పంక్తికి జదువు సెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమ రాళంబులకు జూపు మందగతులు.
బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేస్తూ చెరిగట్టలతో వియ్యాలందుకునే ఆటలాడుకుంటూ గుచ్చిన గుళ్ళు వండించి పెడుతూ అందమైన తోటల్లో ఊదీగలకి కొప్పులు కడుతూ సౌధాలతో బంగారపు ఉయ్యాల్లో ఊగుతూ చెల్లెతో బంతులాడుతూ చిలక పలుకులు పలుకుతూ నెమలి మురిపాలు చూస్తూ మరడజాల మందగతులతో పెరిగింది.
కొన్నాళ్లకి కృష్ణుడి కోరికలు విప్పారేలా రుక్మిణి నేని నెరుపులు విరిశాయి.
మనసు వికసించేలా ముఖపద్వం వికసించింది.
మదర తాపం కలిగేలా తన సంపద ఉదయించింది.
ధైర్యం సన్న గిన్నెల నడుం సన్న పడింది.
ప్రేమ పెరిగి పొంగేలా శిరోజాలు ఒత్తుగా వృద్ధి చెందాయి.
నిన్ను యవ్వనంలో తొణగిసలాడుతోంది.
తన తండ్రిని కలిసే వారి ద్వారా.
విష్ణుడి అన్నం బలం సుగుణాలు తెలిసి ఆయన్నే భర్తగా ఊహించుకునేది.
రక్వీడిని ఈ బంధువులంతా మిక్కిలి సత్భుద్ధితో కృష్ణుడికిద్దామ్ అనుకున్నారు.
కానీ దుష్టులతో స్నేహం పట్టి జ్ఞానహీనుడైన పెద్దవాడు రుక్మి వారిని కాదని కృష్ణుడితో విరోధం పెట్టుకొని మూర్ఖంగా చేతి దేశపు రాజు గండు దుమ్ముదల నల్లని సిరోజాల శిశుపాలుడికి తన చెన్నులు రుక్మిణి ఇస్తానని మాటిచ్చాడు.
తన అన్న ఆలోచన తెలిసిన రుక్మిణి నేను కోరేవాడు.
ఆయన అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడిని పిలిచి బుద్ధిమంతుడా గర్వంతో కన్నులు గనక మా అన్న నాకు చేతిదేశపు వాడిన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్లి చేసేస్తానంటున్నాడు ఎ విధంగానైనా చక్రాయదుర శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి పరిస్థితి తెలియచేస్తావా?
ఓ బ్రాహ్మణోత్తమ కొడుకు మాట మా నాన్న కాదనడు కనుక ఆయనపై నా ప్రేమ తెలియజేసి భక్తుల వెంట ఉండువాడు శ్రీకృష్ణుని వెంటనే రమ్మని పిలువగలవా?
అని కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది.
ఆ నమ్మకస్తుడైన బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్లి అంతపురంలో బంగారు ఆశ్రం మీద ముసిముసిగా నవ్వుతూ ఉన్న కృష్ణున్ని దర్శించి కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు.
సంతోషించిన కృష్ణుడు దద్ద దిగి ఆశీనుణ్ణి చేసి భక్తిగా పలుకరించి మంచి రుచికరమైన భోజనం పెట్టించి ఎంతో ప్రేమతో తేజూరాశిలా ఉన్న బ్రాహ్మణులతో ఓ బ్రాహ్మణుడా లోకులందరికీ గౌరవింపబడు వాడా చక్కని పద్ధతిని తీరును కలవాడా?
దొరికిన ధనంత నే తృప్తి పడే ఉత్తముడా నీకు నమస్కరిస్తాను.
మీరే దేశంలో ఉంటారు.
సముద్రంలో ఉన్న ఈ కోటలోకి రావడం అంత సులువైన పని కాదుకదా.
మీరెలా వచ్చారు మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను చెప్పండి అని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు రుక్వీని దేవి సందేశం తెచ్చిన ఆ బ్రాహ్మణుడు భగవాన్ విదర్భ దేశానికి రాజు భీష్మకుడు ఆ రాజ కూతురు రుక్మిణి అందమైన కన్య, ఒక వివాహ మంగళం పైన గొప్ప సందేశం.
మీకు విన్నవించమని పంపింది అని ఆ సందేశాన్ని రిలీజ్ చేశాడు.
యే యే గుణములు కర్నేంద్రియంబుల సోక, బేహతాపంబులదీరిపోవు నేనీ శుభాకార వీక్షింపదన్నుల తకిలార్ధ లాభం కలుగుచుండు నేనే చరణ సేవ ఏ ప్రొత్తు చేసినా భువనోన్నతత్వంబు పొందగలుగు నేనీలసున్నామమే ప్రొద్దుభక్తితో దళవిన బంధ సంతతులు వాయు నటి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ యాన నానలేదు.
కరుణజోడు ఒకంసారి కల విదారి.
స్త్రీ తాకారా మానిని చిత్తచూర ఓ శ్రీకృష్ణ పంచారీ దుష్టులను సంహరించిన వాడా మంగళహార మనశ్వినిల మనసులు దోచేవాడా నీ గురించి చెవుల్లో పెడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి మీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి నీ పాదసేవ చేసుకుంటే చాలు లోకో నది దక్కుతుంది.
భక్తిగా నీ నామస్మరణ చేస్తే చాలు.
భవబంధాలన్నీ పటాపంచలవుతాయి.
అలాంటి నీ మీద మనసు పడ్డాను.
చిప్పగించు.
నీవు ధన్యుడవు అందరి మనసులు అలరించేవాడవు.
కులం రూపం, యవ్వనం, సౌజన్యం, శ్రీ బలం, దాన పరాక్రమం, కరుణానిశ కల సుగుణ సంశోభితుడవు.
అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉండగలరు.
మోహించకుండా ఉండగలరు.
అయితే ఒక్క విషయం.
పూర్వం కాంతామణి అయిన లక్ష్మీదేవి నిన్ను వరించలేరా?
ఐనా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వల్లనే మోహమనేని పుట్టిందా?
ఇంతకుముందు లేదా ఓ శుభాకారా శ్రీకృష్ణ సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్టు గర్విష్టి ఐన శిశుపాలుడు మీ పద భక్తురాలైన నన్ను తీసుకుపోతుంటే మీ మహిమ తెలియని ఆ పరమని చున్ని అడ్డుకోవా?
నేను గనక గత జన్మలలో లోక కళ్యాణుడైన నారాయణ్ ని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లయితే దేవతల గురువుల విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లయితే డాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లయితే వసుదేవుని కొడుతైన కృష్ణుడు నాకు భర్త ఉగాక శిశుపాలాధి అధములు ఓడిపోవుదురు గాక ఓ పద్మనాభ అడ్డు చెప్పడానికి లేదు.
నీ పరాక్రమం చూపి ఏపునీవు చేతురంగ బలాలతో సహా వచ్చి శిశుపాలుడు జరాసంధులను జయించి నా దగ్గరకు వచ్చి నన్ను రాక్షస వివాహమును తీసుకుపోయేందుకు వస్తే వీరిని సంతోషంగా వచ్చేస్తాను.
నీవు పన్యాంతపురంలో ఉంటావు కదా రుక్మిణి నిన్ను ఇలా తీసుకుపోవాలి కాపలా వాళ్ళను అక్కడున్న మీ బంధుజనాలను చంపాల్సి వస్తుంది కదా అని నీవనుకుంటే దీనికి.
ఒక ఉపాయం మనవి చేస్తాం.
పెళ్ళికి ముందు మా వారు పెళ్లి కూతుర్ని చేసి మా ఇలవైపు మంగళ గౌరిని మొక్కడానికి పంపిస్తారు.
నేను కూడా అలాగేనని మొక్కు చెల్లించడానికి ఊరి బయట ఉన్న దుర్గగుడికి వస్తాను.
ఆ సమయానికి దారి గట్టంగా వచ్చి నన్ను నిరాడం గా తీసుకొని పోవచ్చు.
నాదా శంకరుని పాదపద్వాల ఎందుకు ప్రభావించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతూ మహాత్కులు అజ్ఞానం ఎలా పోగొట్టుకుంటారో.
అలాగే నీ ప్యారపత్ మాలయందు చేరడానికి ఎదురు చూస్తున్నాను.
నీ అనుగ్రహాన్ని అందుకోలేని ఎడల బ్రహ్మచర్య దీక్షా వహించి 100 జన్మలైనా సరే నువ్వే నా పదవి కావాలని నిన్నే ధ్యానిస్తూ వందసార్లైనా నా ప్రాణాలు నీకే అర్పిస్తాను.
సుమ శ్రీకృష్ణ మీ మనోజ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు?
నేను భోగించని వంటికి అందం ఎందుకు నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు నీ అధరామృతం అందరి నాలుకకు రుచేందుకు నీ మెడలోని పురాహారం బాసన చూడలేని ముక్కు ఎందుకు?
ఎన్ని జన్మల కైనా నీ సేవ చేయలేని జన్మ ఎందుకు లేఖలోని సందేశం తెలిసిన కృష్ణుడు ఆ పద్మాక్షి రుక్మిణీ దేవి పాదాలు, చిగురాకుల వంటివని తొడలు బంగారు అరటి బోధల కన్నా చక్కటివని చేతులు ఎర్రటి కాంతులతో మనోహరమైనవని అందమైన కంఠం, శుభకరమైన శంఖం లాంటిది అని నడుము సన్నటిదని కనువిందు చేసే జంటస్థనాన కలదని.
నుదురు అర్ధచంద్రుడి కంటే అందమైనదని జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిదని చూపులు మన్మథ బాణాలకు సాటైనవని కనుబొమ్మలు మన్మధుని ఇంటి కొమ్ములని మోము చంద్రబింబం లాంటిదని నేను విన్నాను.
ఇప్పుడు ఆ సుందరి పలుకులు మనసును సంతోష పెట్టేవని తెలుసుకున్నాను అన్నాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు రుక్మిణీ దేవి నీకు తగినది ఆమెకు నీవు తగినవాడవు.
మీరు లక్ష్మీనారాయణల ఒకటి అవ్వాల్సినవారు మా గురువులు వేస్తున్న ఆనతిధి మీ పెళ్లి జరిగి తీరుతుంది.
ఇంకా ఆలస్యం ఎందుకు?
నువ్వు నీ సీనతో కలిసి ఆవిణ్ణి తీసుకువచ్చి శత్రువుల్ని నుకునుకుచి లోకానికి శుభాలు కలుగచేయి ముకుందా?
అన్నాడు కృష్ణుడు.
బ్రాహ్మణోత్తమ రుక్వీపై నాకు గాఢానురోక్తి కలదు.
ఆవిడితో నా వివాహం ఒప్పుకోని రుక్మి దురాలోచనలు నాకు తెలుసు.
శత్రుమూకల నాణచి ఆవిడను నేను తీసుకువస్తాను.
అడ్డం వచ్చే శత్రువులను చిటికెలో చీల్చి చెండాడతాను అని రుక్విని పెళ్లి ముహూర్తం తెలుసుకొని రథ సారథి అయిన దారగుణ్ణి పిలిచి నాలుగు గుర్రాలున్న రధం సిద్ధం చేయించి.
బ్రాహ్మణుడితో పాటు ప్రథమిక్కాడు.
ఒక్క రాత్రిలోనే ఆ నర్తక దేశాలు దాటి కుండినపురం చేరాడు.
ఆ సమయంలో అక్కడ పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.
ఆ కుండిన నగరం అంతా ఉత్సాహంతో కనబడుతోంది.
వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్నీ శుభ్రం చేశారు.
మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్లాపి చల్లారు.
కలువ పూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు.
నగరంలోని ఇళ్లన్నీ శుభ్రపరిచారు.
సుగంధ ధూపాలు పట్టారు.
ప్రజలు సంతోషంతో మంగళ వాయిద్యాలన్నింటినీ గొట్టిగా వాయిస్తున్నారు.
రుక్మిణికి స్నానం చేయించి కొత్త బట్టలు, రత్నాభరణాలతో అలంకరించారు.
బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేశారు.
శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో భద్ర గజాల సమూహంతో మిక్కిలి వేగవంతమైన గుర్రాల సైన్యంతో, బంధువులతో చెలికాళ్ళతో గొప్ప అట్.
హసంగా ఆ కుడిన నగరానికి వచ్చాడు.
జరాసంధుడు దంత వక్తుడు సాల్వుడు విదూర కుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా బలరామకృష్ణుడు.
బంధువులందరినీ తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం.
శిశుపాలుడికి బాలికను ఇచ్చి కట్టబెడతాం అంటూ చేతురంగం బలాలతో నిలబడ్డారు.
వివిధ దేశాల నుండి అనేక మంది రాజులు వచ్చారు.
భీష్మగుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు వచ్చేసి తగిన విడిది ఏర్పాటు చేశాడు.
కానీ పెద్ద పెద్ద కళ్ళు ఉన్న రుక్మిణీ దేవి తనలో తాను ఏకాంత మందిరంలో కృష్ణుడు ఏకానడం చేతనైనా నా మీద దృష్టి పెట్టక నన్ను చీర రాడేమో అని బెంగ పడదు.
నా మనసు ఉద్వేగంగా ఉంది.
ముహూర్తం దగ్గరకు వచ్చేసింది వాసుదేవుడు ఇంకా రాలేదెందుకు నా లేఖ చూసాడో లేదో అగ్నిద్యోతనడో ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడో నా ప్రయత్.
నం ఫలిస్తుందో.
ఆ బ్రాహ్మణుడు అదే వెళ్ళాడో లేరో లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో.
పార్వతీదేవి నన్ను కాపాడాలనుకుందో లేదో నాకు.
అదృష్టం ఎలా ఉందో అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుడిని పంపిన రుక్మిణీ దేవి.
ఇప్పుడు డోలాయమాన స్థితి పొందుతోంది.
వాసుదేవుడు రాలేదు.
పిలుచుకు వచ్చే ప్రియ బాంధవుడు రాలేదు అన్న రుక్మికి అద్దె ఏమీ లేదు.
శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు.
నా మనసులోని వేదన పార్వతి దేవికి అర్థం కాలేదు.
అని రుక్మిణీ దేవి ముఖ పద్మానికి మోగిన తుమ్మలని తోలడం లేదు.
వక్ష స్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయడం లేదు.
దాన్ని మీరు తుడుచుకోవడం లేదు.
జుట్టు సరిగ్గా ముడవడం లేదు.
నెచ్చెలులతో ముచ్చటలు చెప్పడం లేదు అన్న పానీయాలు తీసుకోవడం లేదు.
ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పడం లేదు.
వీడ వాయించడం లేదు.
ఎవరి దగ్గరకి పోవడం లేదు.
అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించడానికి రావడం లేదన్న.
పరధ్యానంలో పడి పిల్లగారికి అలసిపోతుంది.
కోయిల కోసినా చిరాకు పడుతుంది.
ఇంతలో శుభసూచకంగా ఎడమొక నూయడం, భుజం, ఎడం కాలు అదిరాయి అంతలోనే అగ్నిదేవుతనుడు కృష్ణుడు పంపగా వచ్చాడు.
అతని ముఖ కవళికలు చూసి మిక్కిలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది.
నీ సుగుణాన్ని మెచ్చుకున్నాడమ్మా.
అమ్మాయి అంతులేని ధనాన్ని నాకిచ్చాడు చక్రి స్వయంగా వచ్చాడు.
నిన్న తీసుకొని వెళ్తాడు.
నీ మంచితనం అదృష్టం ఇవాల్టికి ఫలించాయమ్మా అని అగ్నిద్యోతనుడు రుక్విడికి శుభ వార్త చెప్పాడు.
నా సందేశం అందించి పద్మాక్షిని వెంటబెట్టుకొచ్చాం.
దీనికి తగిన మేలు చేయలేనయ్య నమస్కారం మాత్రమే పెట్టగలను అని నమస్కరిస్తుండగా.
కృష్ణుడు వచ్చాడని విదర్భలోని పౌరులు తమలో తాము ఇదనే మా విదర్భ రాకుమారి రుక్మిణికి తగినవాడు ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు.
ఎంత మంచి జంట అవుతారు.
వీరిద్దరినీ కూర్చిన బ్రహ్మదేవుడు సమర్థుడు అనుకున్నారు.
కాసేపటికి రుప్పిడి గౌరీ పూజ చేయడానికి నగరం బయటికి బయలుదేరింది.
చెలికత్తెలు చేరి తల్లులు, బంధువులు అంతపుర స్త్రీలు కూడా వచ్చారు.
పెద్దమ్మ, పార్వతీ దేవి దయమై కదమ్మా నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తను చెయ్ తల్లి అంటూ గౌరీ పూజ చేసిన రుక్మిణీ దేవి ప్రార్థించుకొని గుడి నుంచి బయటకు తొలకరి మేఘాల నుంచి బయటికి వచ్చే మెరిసే మేఘల్లా వచ్చి కృష్ణుడి రాక కోసం ఎదురుచూస్తూ వీర మోహినిలా నుంచున్నప్పుడు రుక్మిణీ సౌందర్యానికి నీబ్రాంతుడైన అక్కడి రాజులందరికీ ఆవిడ.
చిరునవ్వులకి సిక్కులతో కూడిన ఓరుచుక్కులకి మనసులు కరిగిపోయి ధైర్యాలు వదిలారు.
అప్పటికప్పుడు రుక్మిణీ దేవి చూస్తుండగానే చక్కని చంద్రమండలం లాంటి మోము సింహంలాంటి నడుము నవనవలాడే ఈ పద్మదళం లాంటి కన్నులు విశాలమైన వక్ష స్థలం, మేఘం లాంటి శరీర వర్ణం దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు శంఖం లాంటి మెడ ఉన్న మనోహరుడు సింహం తిన్నగా వచ్చి నకల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకుపోయినట్లు.
శత్రుపక్షం రాజులందరూ చూస్తుండగా వాళ్లని లెక్క చేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారకకు వెళ్లే దారి పట్టాడు.
అతడే తన ఊహల్లో రాకుమారుడని పరమార్గుడని కృష్ణుడని తెలుసుకొని ములిసిపోయింది.
బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నాడు.
కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.
రోషాలు పెంచుకున్నారు.
ఆయుధాలు ధరించారు.
ప్రాంతాలేసుకొని చతురంగ సైన్యాలతో యాదవుల వెంటపడ్డారు.
యుక్మిణి దేవి కంగారు పడకు యాదవ సూరులు వస్తారు.
శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు.
పగవారు నష్టపోతారు అని చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడిస్తుండగా.
బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు.
ఓడి వెను తిరిగి పారిపోతున్న శిశుపాలుడితో శిశుపాల దుఃఖించకు ఒంట్లో ప్రాణం ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు.
బతికుంటేనే భార్య ఉండేది.
ఐనా నిన్ను కాలలో ప్రసిద్ధి కెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు జయించారు.
ఇది తగిన సమయం కాదు అంటూ జరాసందులో శిశుపాలుడిని వెళ్లిపోమన్నాడు.
ఇంతలో రుక్మిణీ దేవి అన్న రుక్మి యుద్ధానికి వస్తుంది.
కృష్ణుడి గురించి తెలిసిన రుక్మిణి సకాల లోకాలని కాపాడే కృష్ణ రుక్మి మా అన్న నన్ను మన్నించి వీనిని క్షమించు ఈతగాడు దుష్టుడు అని సంహరించావంటే మా తల్లిదండ్రులు పుత్ర సుఖంతో రగిలిపోతారు నాధ అని.
భయకంపితురాలై వేడుకుంది.
అప్పుడు కృష్ణుడు రుక్మిణిని చంపకుండా వెనుదిరిగిన రుక్విశిరోజమ్మలు తొలగించాడు.
యుప్ మీ ప్రాణాలతో విడువబడి అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ కృష్ణున్ని గెలిచిగానే కొన్నినాపురం ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి ప్రక్కడం బైదే ఉన్నాడు.
కృష్ణుడు తన పట్టణానికి రుక్విన్ని చేపట్టి తీసుకు వచ్చాడు.
బంధువులంతా పొగిడారు.
ద్వారకా నగరంలో పెళ్లి పనులు మొదలయ్యాయి.
పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి.
కర్పూరం, కుంకుమ, అగరదూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు.
ఎన్టి అరుగులు తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు.
రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలతో తోరణాలు కట్టారు.
రుక్మిణీ దేవి సకల సంపదలు గరిగిస్తుందని, సాధువులను, బంధువులను చక్కగా సత్కరిస్తుందని పుణ్యకార్యాలు చేస్తుందని మహాదరిత్రాన్ని పోగొడుతుందని నమ్మి కృష్ణుడు రుక్మిణిని ఆ శుభ సమయంతో వివాహమాడి.
శాశ్వతమైన యశస్సు పొందాడు.
గరుత్మంతుడు ఇంద్రుడిని గెలిచి అనురితం గ్రహించినట్టు శిశుపాలుని పక్షం వారైన రాజులందరినీ గెలిచి శ్రీకృష్ణుడు రుక్మిణుని పెళ్లాడాడు.
మొదట్లో అనుకున్న మాట అరేయ్ పేర్ల గురించి నిలకడలేని పంచేంద్రియాలకు ప్రతిరూపాలైనా ఒకేలా పీడనున్న తన ఐదుగురు అన్నలను దాటి జ్ఞానేంద్రియం ఐన రుక్మిణి పరమాత్మతో చేరింది.
వీరిని కలిపింది.
స్వచ్ఛమైన బుద్ధి ఉన్న అగ్ని జ్యోతుడు, ఆత్మ జ్ఞాన సంపన్నులు తన అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్విక గుణ అభివృద్ధి కోసం ఎ పవిత్ర జ్ఞాన గంగలో లయన్ కావాలని కోరతారు.
అలాంటి పరబ్రహ్మతో తాను లేఖలో కోరుకున్నట్లే కలిసింది రుక్మిణీ దేవి.
ఈ రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం వలన వివాహం ఆలస్యమవుతున్న వారికి శ్రీ రుక్మిణి వల్లబుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన జాతక దోషాలు తొలగి శ్రేష్ఠులైన వరుడు లీరాబాద్ హూ లభిస్తారని ప్రతీతి.
వచ్చే వారం మీరు ఊహించే కథే చెప్పుకుందాం.
అంతవరకు సెలవా మరి ఓం దామోదర విత్ మహి త్మిణీ వల్లభాయ్ అధీ మహి కన్ను కృష్ణప్రచోదయా.
Podcast Summary
Key Points:
భాగవతంలోని రుక్మిణీ కళ్యాణం ఘట్టం గురించి వివరించారు.
రుక్మిణీ దేవి కృష్ణుడిని భర్తగా కోరుకుంది, కానీ ఆమె అన్న రుక్మి శిశుపాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించాడు.
రుక్మిణి బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి లేఖ పంపి తన ప్రేమను తెలియజేసింది.
కృష్ణుడు రుక్మిణిని రాక్షస వివాహం చేసుకోవడానికి వచ్చాడు.
శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన శత్రువులను ఓడించి కృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్లాడు.
రుక్మిణి కోరిక మేరకు కృష్ణుడు ఆమె అన్న రుక్మిని క్షమించాడు.
ద్వారకలో వైభవంగా రుక్మిణీ కళ్యాణం జరిగింది.
రుక్మిణీ కళ్యాణం పారాయణ వల్ల వివాహ ఆలస్యం తొలగి మంచి వరుడు లభిస్తారని ప్రతీతి.
Summary:
ఈ ప్రసంగంలో భాగవతంలోని రుక్మిణీ కళ్యాణం ఘట్టాన్ని వివరించారు. విదర్భ దేశంలోని కుండినపురానికి రాజు భీష్మకుడు, అతని కుమార్తె రుక్మిణీ దేవి. ఆమె అందం, యవ్వనంతో ప్రకాశిస్తూ ఉండేది.
ఆమె ఐదుగురు అన్నల్లో పెద్దవాడు రుక్మి, దుష్టులతో స్నేహం చేసి కృష్ణుడితో విరోధం పెట్టుకున్నాడు. అతను రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించాడు. కానీ రుక్మిణి కృష్ణుడినే భర్తగా కోరుకుంది.
ఆమె అగ్నిజ్యోతుడు అనే బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి లేఖ పంపింది, అందులో తన ప్రేమ, శరణాగతి భావాన్ని వ్యక్తం చేసింది. లేఖ చదివిన కృష్ణుడు రుక్మిణి సౌందర్యం, గుణాలను మెచ్చుకున్నాడు. బ్రాహ్మణుడి సలహా మేరకు రుక్మిణి దుర్గాదేవి గుడికి వచ్చే సమయంలో కృష్ణుడు ఆమెను రథంలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు.
శత్రురాజులు వెంబడించినా యాదవ సైన్యాలు వారిని ఓడించాయి. రుక్మి కూడా యుద్ధానికి వచ్చినా రుక్మిణి కోరిక మేరకు కృష్ణుడు అతన్ని క్షమించి జీవితం ఇచ్చాడు. ద్వారకలో రుక్మిణీ కృష్ణుల వివాహం వైభవంగా జరిగింది.
చివరగా ఈ కథ పారాయణ వల్ల వివాహ ఆలస్యం తొలగి మంచి వరుడు లభిస్తారని తెలిపారు.
FAQs
రాక్షస వివాహం అనేది పెద్దల అనుమతి లేకుండా, వధువును బలవంతంగా లేదా ఆమె అంగీకారంతో తీసుకుపోయి చేసే వివాహం. ఇక్కడ రుక్మిణి తన లేఖ ద్వారా కృష్ణుడిని తనను తీసుకెళ్లమని కోరింది, కాబట్టి ఇది ఆమె ఇష్టంతో జరిగినది.
రుక్మిణి లేఖలో కృష్ణుడి నామస్మరణ దేహతాపాలను తీరుస్తుందని, ఆయన రూపం సకలార్థాలను ఇస్తుందని, పాదసేవ లోకోన్నతిని ఇస్తుందని, భక్తితో నామం చెప్పడం భవబంధాలను తెంచుతుందని రాసింది.
పెళ్లికి ముందు మంగళగౌరి మొక్కడం ఆచారం, కాబట్టి రుక్మిణి ఊరి బయట దుర్గగుడికి వెళ్లింది. ఈ సమయాన్ని ఉపయోగించుకుని కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకెళ్లడానికి ఆమె లేఖలో ఉపాయం చెప్పింది.
కృష్ణుడు రాకపోతే, తాను వంద జన్మలు అయినా ఆయన కోసమే ధ్యానిస్తానని, బ్రహ్మచర్య దీక్ష వహించి తన ప్రాణాలను ఆయనకే అర్పిస్తానని రుక్మిణి ప్రతిజ్ఞ చేసింది.
ఐదుగురు అన్నల పేర్లు - రుక్మి, రుక్మలత, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి - పంచేంద్రియాలకు ప్రతీకలు. చిన్న చెల్లెలు రుక్మిణి జ్ఞానేంద్రియానికి ప్రతీక, ఆమె పరమాత్మతో కలిసి జ్ఞానాన్ని సాధించిందని చెప్పబడింది.
రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం వల్ల వివాహం ఆలస్యమయ్యే వారికి జాతక దోషాలు తొలగి, శ్రేష్ఠులైన వరుడు లభిస్తారని ప్రతీతి.
Chat with AI
Loading...
Pro features
Go deeper with this episode
Unlock creator-grade tools that turn any transcript into show notes and subtitle files.